వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాకు చెందిన జే10సీఈ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది. ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనా పర్యటనలో భాగంగా, సుమారు 2.2 బిలియన్ డాలర్ల వ్యయంతో 24 విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం. ఒక్కో జెట్ ధర సుమారు 40 మిలియన్ డాలర్లు ఉండనుంది.
ఈ కొనుగోలు బంగ్లా వైమానిక దళ సామర్థ్యాన్ని మెరుగుపరిచినప్పటికీ, భారత్ సైనిక శక్తితో పోలిస్తే ఇది చాలా స్వల్పమేనని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

