వార్తలకు తిరిగి వెళ్లండి
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

