వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో శనివారం అర్ధరాత్రి చంచల్గూడ జైలుకు తరలించారు.
మరోవైపు, సైబర్ మోసం కేసులో బాధితుల నుండి రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ మహేందర్ను కూడా అధికారులు రిమాండ్ నిమిత్తం చంచల్గూడ జైలుకు తరలించారు.
Comments
Loading comments...

