వార్తలకు తిరిగి వెళ్లండి
బైంసా డివిజన్ వ్యాప్తంగా శనివారం వర్షం కురుస్తుంది. చాలా రోజుల తర్వాత వర్షం పడడంతో రైతన్నలు ఆనందం వెల్లివిరిస్తోంది. వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పంటలకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గత కొద్దిరోజులుగా ఎండలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కూడా ఈ వర్షంతో ఉపశమనం లభించింది. దీంతో డివిజన్ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
Comments
Loading comments...

