వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న బాపట్ల పట్టణంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు తెలిపారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

