వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ప్రభుత్వ బాలికల జూనియర్, డిగ్రీ కళాశాలలో రూ. 31 లక్షలతో చేపట్టే గ్రౌండ్ లెవెలింగ్, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే నసీర్ మంగళవారం శంకుస్థాపన చేశారు.
విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బత్తుల ఉమాదేవి, అధ్యాపకులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

