వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి శుక్రవారం నెల్లిమర్లలోని KGBV , MJPAP గురుకుల పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు.
ఆమె మాట్లాడుతూ సుమారు రూ.3.82 కోట్లతో వీటిని నిర్మించారని బాలికా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. బాలికలు శ్రద్ధగా చదువుకుని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో DEO మాణిక్యం నాయుడు, MEO మూర్తి పాల్గొన్నారు.
Comments
Loading comments...

