Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలిక కిడ్నాప్ కేసు.. నిందితుడి తల్లి, సోదరిపై కేసు నమోదు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 7:38 PM గుంటూరుGeneral
గుంటూరులో బాలిక కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతడి తల్లి, సోదరిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రెండేళ్లుగా పరిచయం ఉన్న ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని యువకుడు తండ్రితో మాట్లాడగా, తమ కుమారుడు లేకపోతే బతకలేడంటూ బాలికను నమ్మించినందుకు తల్లి, సోదరిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.

Comments

G
Loading comments...