వార్తలకు తిరిగి వెళ్లండి

నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోబాలిక అదృశ్యం అయ్యిందని వాళ్ల మామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీ సీఐ గారు కేసు నమోదు చేసి ఎస్ ఐ గారికి ఇవ్వడం అయినది .కేసు నమోదు అనంతరం ఎస్ ఐ మరియు టీమ్ తో కలిసి అదృశ్యమైన 13 సంవత్సరాల బాలిక ఆచూకీని , కేవలం 13 గంటల్లో సురక్షితంగా గుర్తించారు.
బాలికను సురక్షితంగా గుర్తించి, అవసరమైన కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Loading comments...

