వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్.ఎన్.పేట మండలం బాలేరు నుంచి పూశాంబ గ్రామానికి వెళ్లే రోడ్డు పంట పొలాన్ని తలపిస్తూ బురదమయంగా మారింది.
ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే స్థానికులు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా తయారైన ఈ రహదారిపై అధికారులు తక్షణమే స్పందించి, మరమ్మతులు చేపట్టి రోడ్డును మెరుగుపరచాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

