వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్ గణనాథుడిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ విఘ్నాలు తొలగి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

