వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ పార్లమెంట్ మహిళల కోసం సెప్టెంబర్ 2, 3 తేదీల్లో బాలానగర్ ఎంపీపీ ఆఫీసులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు.
ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు బసవతారకం వైద్యులచే పరీక్షలు జరుగుతాయని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

