వార్తలకు తిరిగి వెళ్లండి

బాల సంజీవని టెండర్లలో అవకతవకలు జరిగాయని సీపీఐ నేతలు ఆరోపించారు. టెండర్ల ప్రక్రియపై సమగ్ర విచారణ చేయాలని కోరారు.
ఈ మేరకు శ్రీకాకుళంలో జాయింట్ కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్కు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్. రవి పాల్గొన్నారు.
Comments
Loading comments...

