వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి పంచాయతీ దర్శిని గ్రామానికి చెందిన బిడ్డిక దశరధికు రెవెన్యూ అధికారులు పునరావాసం కల్పించారు. నిన్న కురిసిన వర్షానికి ఆయన నివసిస్తున్న ఇంటి పైకప్పు, గోడ కూలిపోవడంతో విషయం తెలుసుకున్న ఆస్ఐ శివరామకృష్ణ ఆదివారం గ్రామానికి వెళ్లి ఆయనకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు.
అలాగే పునరావసం కింద తాత్కాలిక వసతి ఏర్పాటు చేశామని ఆర్ఎ తెలిపారు.
Comments
Loading comments...

