Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాథోడ్ బాపురావు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 22, 2026 1:21 PM ఆదిలాబాద్General
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాథోడ్ బాపురావు - Udayam
బజార్‌హత్నూర్‌ మండలం జాతర్ల గ్రామానికి చెందిన గేడం భీంరావ్‌ పటేల్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన బోథ్‌ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బలిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...