వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డాకుల మండలం పొన్నాకల్ గ్రామానికి చెందిన M. వెంకటయ్య సతీమణి ఎల్లమ్మ నిమ్స్ ఆస్పత్రిలో గుండె సంబంధిత చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంగా ఆమె వైద్యం నిమిత్తం హైదరాబాద్ లో నిమ్స్ ఆస్పత్రికి సీఎం సహాయ నిధి ద్వారా 2,50,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును బాధిత కుటుంబానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేసారు.
Comments
Loading comments...

