వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిలోని కొత్తాబాది కాలనీకి చెందిన నిరుపేద యువకుడు చవాన్ రాజు బ్రెయిన్ ఆపరేషన్ కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ రూ.5 లక్షల LOC అందజేశారు. నిమ్స్ చికిత్స కోసం రూ.5 లక్షలు అవసరమని కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను కలిసి తమ పరిస్థితిని వివరించారు.
వెంటనే స్పందించిన ఆయన, నిమ్స్ వైద్యుల రిపోర్ట్ ఆధారంగా రూ.5 లక్షల LOC నీ ఆదివారం మంజూరు చేయించి బాధితులకు అందజేశారు.
Comments
Loading comments...

