వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన నల్లబోతుల శ్రావ్యకు రూ.1,50,952 విలువైన ఎల్ఓసీ (LOC) చెక్కు మంజూరైంది. ఈ చెక్కును గురువారం టీడీపీ నాయకులతో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్చంద్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

