Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 11:28 AM మహబూబ్‌నగర్General
బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే - Udayam
అడ్డాకల మండలంలోని కందూర్ గ్రామానికి చెందిన మందడి ప్రకాష్ రెడ్డి గఅనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...