వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనీలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన దీపారాధన మహోత్సవ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన భజన కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

