వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎంపికపై బుధవారం తుది నిర్ణయం తీసుకోనుంది.
వేలాది దరఖాస్తులను పరిశీలించి రూపొందించిన ముగ్గురు సభ్యుల తుది జాబితాతో పాటు, కీలక పదవుల భర్తీపై అయోధ్యలో జరిగే సమావేశంలో అధికారిక ప్రక వెలువడనుంది.
Comments
Loading comments...

