వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్యలో నృపేంద్ర మిశ్రా ప్రత్యేక పూజలు
రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అయోధ్య పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసిద్ధ హనుమాన్గఢి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రామమందిర నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించనున్నారు. మిగిలిన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...