వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటర్ల సవరణపై కళాబృందం అవగాహన

గ్రామాల్లో సమగ్ర ఓటర్ల సవరణపై తెలంగాణ సాంస్కృతిక కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం చింతలపల్లి, ధర్మారం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్లు ఎన్యుమరేషన్ పత్రాలు అప్పగించకపోతే ఓటు హక్కు కోల్పోతారని కళాకారులు ప్రదర్శనల ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కళాబృందం సభ్యులు నిజాముద్దీన్, కోమల, భరత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...