Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:23 AM సిద్దిపేటGeneral
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన - Udayam
హుస్నాబాద్‌ పట్టణం 7వ వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి ఆధ్వర్యంలో ‘సఫాయి అప్నా భీమారీ భగావో’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఇళ్ల చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని, పాత టైర్లు, కుండలు, డ్రమ్ముల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...