Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముర్ము చేతుల మీదుగా కళాకారులకు పురస్కారాలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 13, 2026 5:53 PM ఆల్ ఇండియా జాతీయ
ముర్ము చేతుల మీదుగా కళాకారులకు పురస్కారాలు - Udayam
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు, అవార్డులను గురువారం న్యూఢిల్లీలో ప్రముఖ కళాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ కళల్లోని వైవిధ్యం, గురు-శిష్య సంప్రదాయ ప్రాధాన్యాన్ని రాష్ట్రపతి ముర్ము వివరించారు. అంతరించిపోతున్న జానపద కళలను పరిరక్షించి, తదుపరి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Comments

G
Loading comments...