వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులు పొందిన ఫొటోజర్నలిస్టులు కె. సతీష్, భాస్కర్రెడ్డిని సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకుడు జువ్వన్న ప్రసాద్ సన్మానించారు.
పాతబస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమంలో వార్తా సంఘటనలను కెమెరాల్లో బంధిస్తూ సమస్యల పరిష్కారానికి ఫొటోజర్నలిస్టులు కృషి చేస్తున్నారని ప్రసాద్ కొనియాడారు. పలువురు నాయకులు కార్యక్రమంలో పా
Comments
Loading comments...

