Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 02, 2026 3:33 PM ప్రకాశం General
ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు - Udayam
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రామసముద్రం సమీపంలో కుక్కను తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఏడుగురు వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Comments

G
Loading comments...