వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడీ, ఎమిలీ విశాఖలో భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఓ వివాహానికి అతిథులుగా వచ్చిన ఈ జంట ఇక్కడి ఆచారాలు, వేడుకలకు ముగ్ధులై అదే పద్ధతిలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకుంది.
వేద మంత్రాల నడుమ బ్రాడీ ఎమిలీ మెడలో మంగళసూత్రం కట్టాడు. అనంతరం పూలదండలు మార్చుకుని అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచారు.
Comments
Loading comments...

