Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ టూర్‌కు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లకు నో చెప్పిన ఆస్ట్రేలియా

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Aug 05, 2026 10:54 AM ఆల్ ఇండియా క్రీడలు
భారత్‌ టూర్‌కు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లకు నో చెప్పిన ఆస్ట్రేలియా - Udayam Digital
భారత్‌తో 2027 బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి ముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడబోమని ఆస్ట్రేలియా కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ తెలిపారు. ఉపఖండ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించడం మరింత ఉపయోగకరమని చెప్పారు. 2004-05 తర్వాత భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవని ఆస్ట్రేలియా, పరిస్థితులకు తగ్గ ఆటగాళ్లను ముందుగానే సిద్ధం చేయాలని భావిస్తోంది. తొలి టెస్టు జనవరి 21న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...