Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాధునిక భవనం వినియోగం శూన్యం

Follow Udayam on Google
K Anuradha Sep 12, 2026 12:08 PM శ్రీకాకుళంGeneral
అత్యాధునిక భవనం వినియోగం శూన్యం - Udayam
మందసలో రూ.2 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన మందస మోడల్ పోలీస్ స్టేషన్ మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజల భద్రత కోసం నిర్మించిన భవనాలు ప్రస్తుతం పిచ్చిమొక్కల మధ్య దర్శనమిస్తున్నాయి. కోట్లాది ప్రజాధనం ఖర్చయినా వినియోగంలోకి రాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...