వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని దళిత నాయకుడు రాజసుందరబాబు ఆరోపించారు. ఈ సమస్యపై మంగళవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి నిరసన తెలిపారు.
పెదమక్కెన బాధితులకు రెండు సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం జరగలేదని, బాధితులకు 2 ఎకరాల భూమి ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

