వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయ డెయిరీకి చెందిన విలువైన భూములపై కబ్జా యత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సత్తుపల్లి బీఎంసీ స్థలంలో అనుమతి లేకుండా రోడ్డు ఏర్పాటు చేసిన ఘటనపై అధికారులు నోటీసులు జారీ చేశారు.
భూములను ఆక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మిగిలిన డెయిరీ భూములను రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
Comments
Loading comments...
