Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోర్ముజ్‌లో రెండు యూఏఈ నౌకలపై దాడి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 14, 2026 4:30 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
హోర్ముజ్‌లో రెండు యూఏఈ నౌకలపై దాడి - Udayam
హోర్ముజ్‌ జలసంధిలో రెండు యూఏఈ నౌకలపై దాడి జరిగిందని యూఏఈ విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్‌ దాడులను ఖండిస్తూ.. వాణిజ్య నౌకలపై దాడులు, సముద్ర మార్గాల అడ్డుకోవడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఐరాస భద్రతామండలి తీర్మానం 2817ను ఉల్లంఘించడమేనని యూఏఈ ఆరోపించింది. ఇరాన్‌ దాడులను నిలిపివేయాలని కోరుతూ, ఈ చర్యలు ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పుగా మారుతాయని పేర్కొంది.

Comments

G
Loading comments...