వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలోని తన నివాసంలో జనసేన సీనియర్ నాయకుడు గురాన అయ్యలుపై శుక్రవారం ఇద్దరు యువకులు, ఓ మహిళ దాడి చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మహారాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల నూకాలమ్మ జాతరలో జరిగిన ఘర్షణల నేపథ్యంలోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. అయ్యలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ సీఐ చౌదరి తెలిపారు.
Comments
Loading comments...

