వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా యర్నగూడెంలో రోడ్డు ప్రమాదం వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ను అనుమానాస్పద యువకులు కత్తితో పొడిచి పరారయ్యారు.
గాయపడిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును ఆసుపత్రిలో చేర్పించగా, అదే ప్రాంతంలోని ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

