వార్తలకు తిరిగి వెళ్లండి
15 నిమిషాల్లో ఏటీఎం దోపిడీ

ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్న హరియాణ ముఠాలు గ్యాస్కట్టర్లు, వాహనాల సాయంతో నగదు యంత్రాలను ఎత్తుకెళ్తున్నాయి. నాలుగు నుంచి ఆరుగురు సభ్యుల ముఠా కేవలం 15 నిమిషాల్లో చోరీ పూర్తి చేస్తున్నట్లు గుర్తించారు.
జిల్లాలోని పలు ఏటీఎంల భద్రతపై ఆందోళన నెలకొంది. పోలీసులు, బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా దొంగతనాలకు అవకాశం పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో సుమారు 112 ఏటీఎంలు ఉన్నాయి.
Comments
Loading comments...