వార్తలకు తిరిగి వెళ్లండి

హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన ఈ వేడుకలో ఆయనతో పాటు మరో నలుగురు మంత్రులు బాధ్యతలు చేపట్టారు. అస్సాంలో ఈ ఘనత సాధించిన తొలి భాజపా నేతగా ఆయన చరిత్ర సృష్టించారు.
126 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 102 సీట్లు గెలుచుకుని ఘనవిజయం సాధించింది. భాజపా సొంతంగా 82 సీట్లు దక్కించుకోవడంతో రాష్ట్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది.
Comments
Loading comments...

