Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్పరిలో సంజీవని

పవని రెడ్డి Jul 25, 2026 10:43 AM కర్నూలుabout 1 hour ago
ఆస్పరిలో సంజీవని - Udayam Digital
కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆస్పరి పీహెచ్‌సీలో సంజీవని పథకాన్ని ప్రారంభించి, ఆస్పత్రిని పరిశీలించనున్నారు. రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడిన అనంతరం, ఆలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు.

Comments

G
Loading comments...