వార్తలకు తిరిగి వెళ్లండి
ఆస్పరిలో సంజీవని

కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆస్పరి పీహెచ్సీలో సంజీవని పథకాన్ని ప్రారంభించి, ఆస్పత్రిని పరిశీలించనున్నారు.
రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడిన అనంతరం, ఆలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు.
Comments
Loading comments...