Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశోక్ నగర్ వినాయక దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 14, 2026 9:42 PM సంగారెడ్డిGeneral
అశోక్ నగర్ వినాయక దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం - Udayam
రామచంద్రాపురం అశోక్ నగర్‌లో శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...