వార్తలకు తిరిగి వెళ్లండి
ఇన్ఫోసిస్ భావి సీఈఓగా ఆశిష్

Photo Gallery
ప్రసిద్ధ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నూతన సీఈఓగా ఆశిష్ కుమార్ దశ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ పదవీకాలం ముగిశాక, 2027 ఏప్రిల్ 1న ఆయన పగ్గాలు చేపడతారు. ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు.
ప్రస్తుతం ఆయన గ్లోబల్ హెడ్గా ఉన్నారు. మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఆశిష్, ఐఐటీ ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి. జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ లాభం 12.2% పెరిగి రూ.7,769 కోట్లకు చేరింది.
Comments
Loading comments...
