వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు చేశారు. తెలంగాణను దోచుకున్న ఇద్దరూ ఢిల్లీలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
13 ఏళ్లుగా ఉద్యోగాల క్యాలెండర్ లేకపోవడంపై రేవంత్, కేటీఆర్కు అవార్డులు ఇవ్వాలంటూ సెటైర్ వేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
Comments
Loading comments...
