Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిరప దుక్కుల్లో వేప పిండి వాడాలి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:47 PM ప్రకాశం General
మిరప దుక్కుల్లో వేప పిండి వాడాలి - Udayam
తాళ్లూరులో శుక్రవారం AO ప్రసాదరావు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. వేప ఆధారిత ఉత్పత్తుల వినియోగంతో చీడపీడల నివారణతో పాటు రసాయన పురుగుమందుల వాడకం తగ్గించవచ్చని తెలిపారు. మిరప రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నందున దుక్కుల్లో ఎకరాకు 2 క్వింటాళ్ల వేప పిండి వేయాలని సూచించారు. ఈ సందర్భంగా AO వెంట రైతులు ఉన్నారు.

Comments

G
Loading comments...