Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో ఎండల తీవ్రత.. ఎండిపోతున్న వరి పంటలు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 4:05 PM అల్లూరి General
పాడేరులో ఎండల తీవ్రత.. ఎండిపోతున్న వరి పంటలు - Udayam
పాడేరు, అరకు లోయ ప్రాంతాల్లో వర్షాలు లేక వరి పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. పాడేరు మండలం అయినాడ పంచాయతీ సికాయపాడు తదితర గ్రామాల్లో సాగునీరు అందక పైర్లు వాడిపోతున్నాయి. పొలాలకు నీరు అందక తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని రైతులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడేందుకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...