వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి అలిపిరి చెక్పాయింట్ వద్ద గురువారం స్కానింగ్ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వద్ద 250 ఎంఎల్ పరిమాణం కలిగిన 9 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లీలామహల్ సెంటర్కు చెందిన కె.బాబ్జి వద్ద వీటిని గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు కె.బాబ్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

