వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్న వడ్లు సాగుచేసే రైతులకే క్వింటాల్కు రూ.500 బోనస్ అందనుంది. బోనస్ కోసం రైతులు డీలర్లు లేదా ఏఈవోల వద్ద ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
పట్టాదారు పాస్బుక్, ఆధార్, విత్తనాల రశీదుతో సెప్టెంబర్ 10లోగా నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఇతర వనరుల నుంచి విత్తనాలు తెచ్చుకున్న రైతులు ధ్రువీకరణ పత్రంతో ఏఈవోలను సంప్రదించాలని అధికారులు సూచిం
Comments
Loading comments...

