Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు డివిజన్ల కేసు.. నేడు హైకోర్టులో విచారణ

Follow Udayam on Google
జయ Aug 17, 2026 10:38 AM నెల్లూరుGeneral
నెల్లూరు డివిజన్ల కేసు.. నేడు హైకోర్టులో విచారణ - Udayam
నెల్లూరు కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజనపై దాఖలైన కేసు సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. అధికారులు డివిజన్లను 54 నుంచి 72కు పెంచుతూ ప్రకటన విడుదల చేయగా, పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగిందంటూ వైసీపీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ల పెంపుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో కేసు నేడు మరోసారి విచారణకు రానుంది.

Comments

G
Loading comments...