వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వేదిక అలంకరణ, విద్యుత్ దీపాలు, మొబైల్ టాయిలెట్లు, పారిశుద్ధ్యం, అతిథుల సీటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మున్సిపల్ ఇంజినీర్ తులసి కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.
Comments
Loading comments...

