Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వజ్జేపల్లి తాండ ఆలయ చోరీ కేసు ఛేదన

Follow Udayam on Google
రవళి దేవి Aug 13, 2026 10:11 AM కామరెడ్డిGeneral
వజ్జేపల్లి తాండ ఆలయ చోరీ కేసు ఛేదన - Udayam
వజ్జేపల్లి తాండ శ్రీ జగదాంబ ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో యాచారం గ్రామానికి చెందిన నవీన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి బంగారు గొలుసు, ముక్కుపుడక, మూడు పుస్తెలు, నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన ఉంగరాలను విక్రయించి నగదు పొందినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...