Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రంథాలయాల అభివృద్ధికి రంగనాథన్‌ సేవలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 12, 2026 6:04 PM కాకినాడGeneral
గ్రంథాలయాల అభివృద్ధికి రంగనాథన్‌ సేవలు - Udayam
కాకినాడ రమణయ్యపేటలో బుధవారం జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ రిటైర్డ్‌ అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడారు. భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్‌.ఆర్‌. రంగనాథన్‌ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 12న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయ శాస్త్రం, అభివృద్ధికి రంగనాథన్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...