వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు కేంద్రానికి చెందిన మండల జంపయ్య అనారోగ్యంతో మృతి చెందగా, మంత్రి సీతక్క మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. జంపయ్య కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని సీతక్క భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

